ఢిల్లీ అల్లర్ల కేసులో ఖలీద్‌కు జ్యుడిషియల్‌ కస్టడీ

ABN , First Publish Date - 2020-09-25T08:14:01+05:30 IST

జేఎన్‌యూ విద్యార్థి నాయకుడు ఉమర్‌ ఖలీద్‌ కు ఢిల్లీలోని అడిషనల్‌ సెషన్స్‌ కోర్టు అక్టోబరు 22 వరకు జ్యుడిషియల్‌ కస్టడీ విధించింది...

ఢిల్లీ అల్లర్ల కేసులో ఖలీద్‌కు  జ్యుడిషియల్‌ కస్టడీ

న్యూఢిల్లీ, సెప్టెంబరు 24: జేఎన్‌యూ విద్యార్థి నాయకుడు ఉమర్‌ ఖలీద్‌ కు ఢిల్లీలోని అడిషనల్‌ సెషన్స్‌ కోర్టు అక్టోబరు 22 వరకు జ్యుడిషియల్‌ కస్టడీ విధించింది. ఈశాన్యఢిల్లీ అల్లర్ల కేసులో భాగంగా  చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (ఉపా) కింద పోలీసులు ఆయనను సెప్టెంబరు 13న అరెస్టు చేశారు. పోలీసు కస్టడీ గడువు ముగియడంతో అడిషనల్‌ సెషన్స్‌ జడ్జి అమితాబ్‌ రావత్‌ గురువారం ఆదేశాలు జారీచేశారు. 

Updated Date - 2020-09-25T08:14:01+05:30 IST