కేశినేనేని వ్యాఖ్యలకు సానుకూలంగా స్పందించిన కేంద్రమంత్రి

ABN , First Publish Date - 2022-04-12T22:19:23+05:30 IST

కేశినేనేని వ్యాఖ్యలకు సానుకూలంగా స్పందించిన కేంద్రమంత్రి

కేశినేనేని వ్యాఖ్యలకు సానుకూలంగా స్పందించిన కేంద్రమంత్రి

విజయవాడ: కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం నుంచి అమరావతి రాజధానికి కృష్ణా నదిపై 3.5 కి.మీ భారీ వంతెన నిర్మాణానికి ఎంపీ కేశినేని నాని ప్రతిపాదన చేశారు. కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ సానుకూలంగా స్పందించారు. రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఏపీ రాజధాని అమరావతిని అత్యుత్తమ నగరంగా అభివృద్ధి చేసేలా చట్టంలో పెట్టారని కేశినేని నాని చెప్పారు. వంతెన నిర్మాణానికి చంద్రబాబు చర్యలు తీసుకున్నా.... జగన్‌ వచ్చాక పనుల్ని పూర్తిగా నిలిపివేశారని వ్యాఖ్యానించారు. 

Updated Date - 2022-04-12T22:19:23+05:30 IST