జగన్‌కు పయ్యావుల కేశవ్‌ లేఖ

ABN , First Publish Date - 2020-03-30T00:42:33+05:30 IST

సీఎం జగన్‌కు టీడీపీ నేత పయ్యావుల కేశవ్‌ లేఖ రాశారు. వైద్యులు, పారామెడికల్‌ సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులకు ప్రధాని మోదీ రూ.50 లక్షల జీవిత బీమా సౌకర్యం కల్పించారని తెలిపారు.

జగన్‌కు పయ్యావుల కేశవ్‌ లేఖ

అమరావతి: సీఎం జగన్‌కు టీడీపీ నేత పయ్యావుల కేశవ్‌ లేఖ రాశారు. వైద్యులు, పారామెడికల్‌ సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులకు ప్రధాని మోదీ రూ.50 లక్షల జీవిత బీమా సౌకర్యం కల్పించారని తెలిపారు. రాష్ట్రంలో కరోనా వ్యాపించకుండా సేవలందిస్తున్న వారిని గుర్తించాలని, పోలీస్ సిబ్బంది, ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌ మీడియా సిబ్బందికి.. బీమాను వర్తింపజేసేలా చూడాలని లేఖలో పయ్యావుల కేశవ్‌ కోరారు.

Updated Date - 2020-03-30T00:42:33+05:30 IST