కేసీఆర్, ఈటలపై రేవంత్ ఫైర్

ABN , First Publish Date - 2021-10-25T00:27:07+05:30 IST

సీఎం కేసీఆర్, మాజీమంత్రి ఈటల రాజేందర్‌పై టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ

కేసీఆర్, ఈటలపై రేవంత్ ఫైర్

కరీంనగర్‌: సీఎం కేసీఆర్, మాజీమంత్రి ఈటల రాజేందర్‌పై  టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్, ఈటల భూముల పంచాయితీనే హుజురాబాద్ ఉపఎన్నిక వచ్చిందన్నారు. ఈటల రాజేందర్ సారా పాతదే.. సీసా కొత్తదని ఎద్దేవా చేశారు. మోడీ బోడి ఎవరు.. ఏడేళ్లు ప్రధాని కాదా అని ప్రశ్నించారు. పెట్రోల్, డీజిల్‌పై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను దోచుకుంటున్నాయని రేవంత్‌రెడ్డి ధ్వజమెత్తారు.

Updated Date - 2021-10-25T00:27:07+05:30 IST