కేసీ కాలువలో తగ్గిన నీటి ప్రవాహం

ABN , First Publish Date - 2021-04-22T05:46:45+05:30 IST

చాగలమర్రి మండలంలోని రాజోలి ఆనకట్ట నుంచి కేసీ ప్రధాన కాలువకు నీటి మట్టం తగ్గింది.

కేసీ కాలువలో తగ్గిన నీటి ప్రవాహం

చాగలమర్రి, ఏప్రిల్‌ 21: చాగలమర్రి మండలంలోని రాజోలి ఆనకట్ట నుంచి కేసీ ప్రధాన కాలువకు నీటి మట్టం తగ్గింది. 250 క్యూసెక్కుల నీరు ప్రవహిస్తోంది. నీటి మట్టం తగ్గడంతో స్లూయి్‌సల ద్వారా పంట కాలువలకు నీరు ప్రవహించక పోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. రాజోలి ఆనకట్ట నుంచి కేసీ కాలువకు నీటి మట్టం పెంచి చివరి ఆయకట్టు వరకు నీరు అందేలా చూడాలని రైతులు కోరుతున్నారు. 

Updated Date - 2021-04-22T05:46:45+05:30 IST