కర్నాటక మద్యం పట్టివేత - ఇద్దరు అరెస్టు
ABN , First Publish Date - 2021-04-17T04:40:30+05:30 IST
ఇద్దరిని అరెస్టు చేసి కర్నాటక మ ద్యం బాటిళ్లను స్వా ధీనం చేసుకున్నట్లు ఎస్ఐ సుబ్బారావు విలేకరులకు తెలి పారు.
మైదుకూరు, ఏప్రిల్ 16: ఇద్దరిని అరెస్టు చేసి కర్నాటక మ ద్యం బాటిళ్లను స్వా ధీనం చేసుకున్నట్లు ఎస్ఐ సుబ్బారావు విలేకరులకు తెలి పారు. మండలంలో ని లోకాయపల్లె వం క వద్ద తనిఖీ నిర్వ హించగా, వారి వద్ద ఉన్న 120 కర్నాటక మద్యం బాటిళ్లను స్వాధీ నం చేసుకున్నామని, వారిలో ఒకరు బాలుడని పోలీసులు తెలిపారు.