కోవిడ్ వల్ల కర్ణాటకలో పరీక్షల వాయిదా

ABN , First Publish Date - 2021-05-13T00:57:45+05:30 IST

కోవిడ్ వల్ల కర్ణాటకలో పరీక్షల వాయిదా

కోవిడ్ వల్ల కర్ణాటకలో పరీక్షల వాయిదా

బెంగళూరు: రాష్ట్రంలో కరోనా కేసులు కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. జూలై 7, 8 మరియు 9 తేదీలలో జరగాల్సిన కర్ణాటక కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (సీఇటీ) పరీక్షలను ఈ ఏడాది ఆగస్టు 28, 29, 30కి వాయిదా వేసింది. వార్షిక 2వ పీయూసీ పరీక్షలను కూడా వాయిదా వేసినట్లు ప్రభుత్వం పేర్కొంది. కర్ణాటక రాష్ట్రంలో పెరుగుతున్న కోవిడ్ -19 కేసులను పరిగణనలోకి తీసుకోవడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు కర్ణాటక రాష్ట్ర ఎగ్జామినేషన్ అథారిటీ (కెఇఎ) ఒక ప్రకటనలో తెలిపింది.

Updated Date - 2021-05-13T00:57:45+05:30 IST