తిరుమలలో కర్ణాటక సీఎం టూర్ షెడ్యూల్లో స్వల్ప మార్పు
ABN , First Publish Date - 2020-09-24T02:00:30+05:30 IST
తిరుమలలో కర్ణాటక సీఎం యడ్యూరప్ప షెడ్యూల్లో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ రాత్రి 10గంటలకు యడ్యూరప్ప తిరుమలకు
తిరుమల: తిరుమలలో కర్ణాటక సీఎం యడ్యూరప్ప షెడ్యూల్లో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ రాత్రి 10గంటలకు యడ్యూరప్ప తిరుమలకు చేరుకోనున్నారు. ఈ రాత్రి సీఎం జగన్తో భేటీ, విందు కార్యక్రమం రద్దైంది. గురువారం కార్యక్రమాలు మాత్రం యథాతధం కొనసాగనున్నాయి.