అలుగునూరు వద్ద మిషన్ భగీరథ పైప్‌లైన్ వాల్వ్ లీకేజ్

ABN , First Publish Date - 2021-10-22T15:37:35+05:30 IST

జిల్లాలోని అలుగునూరు దగ్గర మిషన్ భగీరథ పైప్ లైన్ వాల్వ్ లీకేజ్ అయ్యింది. దీంతో భగీరథ నీరు రోడ్డుపై పారుతోంది.

అలుగునూరు వద్ద మిషన్ భగీరథ పైప్‌లైన్ వాల్వ్ లీకేజ్

కరీంనగర్: జిల్లాలోని అలుగునూరు దగ్గర మిషన్ భగీరథ పైప్ లైన్ వాల్వ్ లీకేజ్ అయ్యింది. దీంతో భగీరథ నీరు రోడ్డుపై పారుతోంది. చర్యలు చేపట్టకపోతే మెయిన్ పైప్ లైన్‌కు ప్రమాదం వాటిల్లే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వాటర్ లీకేజీ ఫౌంటెన్‌ను తలపిస్తోంది. వెంటనే అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాల్సిందిగా గ్రామస్థులు కోరుతున్నారు. 

Updated Date - 2021-10-22T15:37:35+05:30 IST