కరీంనగర్‌లో ఎల్ రమణ, భాను ప్రసాదరావు గెలుపు

ABN , First Publish Date - 2021-12-14T15:29:06+05:30 IST

జిల్లాలోని రెండు ఎమ్మెల్సీ స్థానాలను టీఆర్ఎస్ కైవసం చేసుకుంది.

కరీంనగర్‌లో ఎల్ రమణ, భాను ప్రసాదరావు గెలుపు

కరీంనగర్: జిల్లాలోని రెండు ఎమ్మెల్సీ స్థానాలను టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. మొదటి ప్రాధాన్యత ఓట్లతోనే టీఆర్ఎస్ అభ్యర్థులు ఎల్ రమణ, భాను ప్రసాదరావు  విజయం సాధించారు. భాను ప్రసాదరావుకు 584 ఓట్లు రాగా, ఎల్ రమణకు 479 ఓట్లు వచ్చాయి. అలాగే స్వతంత్ర అభ్యర్థి రవీందర్ సింగ్‌కు 232 ఓట్లు వచ్చాయి. 

Updated Date - 2021-12-14T15:29:06+05:30 IST