హుజూరాబాద్లో ఈటలకు వ్యతిరేకంగా నినాదాలు
ABN , First Publish Date - 2021-07-29T15:30:02+05:30 IST
దళితులను కించపరిచేలా మాట్లాడారని ఆరోపిస్తూ హుజురాబాద్లో ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్
కరీంనగర్: దళితులను కించపరిచేలా మాట్లాడారని ఆరోపిస్తూ హుజురాబాద్లో ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ఆధ్వర్యంలో మాజీ మంత్రి ఈటల రాజేందర్ బావమరిది మధుసూదన్ రెడ్డి దిష్టిబొమ్మకు శవయాత్ర నిర్వహించారు. ఈటలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈటల కుటుంబంపై కేసు నమోదు చేయాలంటూ డిమాండ్ చేశారు.