‘అల్మారా’ కవితా సంపుటి
ABN , First Publish Date - 2021-12-20T05:39:22+05:30 IST
దాసరి మోహన్ కవితా సంపుటి ‘అల్మారా’ ఆవిష్కరణ సభ..
దాసరి మోహన్ కవితా సంపుటి ‘అల్మారా’ ఆవిష్కరణ సభ డిసెంబరు 24 ఉ.10గం.లకు రవీంద్ర భారతి, హైదరాబాద్లో జరుగుతుంది. సభలో నందిని సిధారెడ్డి, మామిడి హరికృష్ణ, అమ్మంగి వేణుగోపాల్, నాళేశ్వరం శంకరం, వఝుల శివకుమార్, బెల్లంకొండ సంపత్ కుమార్, వీణావాణి పాల్గొంటారు.
కందుకూరి శ్రీరాములు