ఖమ్మం కొణిజర్లలో విషాదం

ABN , First Publish Date - 2020-08-02T22:20:50+05:30 IST

ఖమ్మం కొణిజర్లలో విషాదం

ఖమ్మం కొణిజర్లలో విషాదం

ఖమ్మం: కొణిజర్లలో విషాదం చోటు చేసుకుంది. బావిలో పడి ఐదుగురు మహిళలు మృతి చెందారు. వ్యవసాయ పనులకు వెళ్లి ప్రమాదవశాత్తూ పొలంలోని వ్యవసాయ బావిలో పడి అయిదుగురు మహిళలు ఇద్దరు మృతి చెందారు. మరో ముగ్గురిని కాపాడి చికిత్స కోసం సమీపంలోని ఆస్పత్రికి తరలించినట్లు స్థానికులు చెప్పారు. ఈ సంఘటనతో ఇరు కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు.


Updated Date - 2020-08-02T22:20:50+05:30 IST