కామారెడ్డిలో ఘోర రోడ్డు ప్రమాదం

ABN , First Publish Date - 2020-08-15T02:44:04+05:30 IST

కామారెడ్డిలో ఘోర రోడ్డు ప్రమాదం

కామారెడ్డిలో ఘోర రోడ్డు ప్రమాదం

కామారెడ్డి జిల్లా: తాడ్వాయి సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని తాడ్వాయి మండల కేంద్రంలో శబరి మాత గుడి వద్ద కారు, బైక్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కమ్మరి సిద్దరాములు (35) మృతి చెందారు. మరొకరికి తీవ్రగాయాలు అవడంతో కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటనతో ఇరు కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు.


Updated Date - 2020-08-15T02:44:04+05:30 IST