కామారెడ్డిలో రోడ్డు ప్రమాదం..వ్యక్తి మృతి
ABN , First Publish Date - 2021-09-06T17:43:33+05:30 IST
ఎల్లారెడ్డి మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. గుర్తు తెలియని వాహనం బైక్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్పై వెళ్తున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన
కామారెడ్డి: ఎల్లారెడ్డి మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. గుర్తు తెలియని వాహనం బైక్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్పై వెళ్తున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన బిక్కనూరు సమీపంలో చోటు చేసుకుంది. ఈ ప్రమాదంపై సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు చాకలి పాండు (25)గా పోలీసులు గుర్తించారు.