కామారెడ్డి జిల్లా: అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

ABN , First Publish Date - 2021-02-23T15:46:28+05:30 IST

కామారెడ్డి జిల్లాలో అనుమానాస్పద స్థితిలో అంకేష్ మహేష్ (33) అనే వ్యక్తి మృతి చెందాడు.

కామారెడ్డి జిల్లా: అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

కామారెడ్డి జిల్లా: సదాశివనగర్ మండల కేంద్రంలో అనుమానాస్పద స్థితిలో అంకేష్ మహేష్ (33) అనే వ్యక్తి మృతి చెందాడు. అత్త, మామలే చంపారని మృతుని బంధువులు ఆరోపిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా ప్రదేశానికి చేరుకుని పోస్టుమార్టం నిమిత్తం మహేష్ మృతదేహన్ని కామారెడ్డి ఏరియా అసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Updated Date - 2021-02-23T15:46:28+05:30 IST