వీధికుక్కల దాడిలో 200 గొర్రెలు మృతి

ABN , First Publish Date - 2020-12-05T16:44:59+05:30 IST

జిల్లాలోని మాచారెడ్డి మండలం బండరామేశ్వరపల్లి గ్రామంలో గొర్రెల మందపై వీధికుక్కల మూకుమ్మడి దాడి చేశాయి.

వీధికుక్కల దాడిలో 200 గొర్రెలు మృతి

కామారెడ్డి: జిల్లాలోని మాచారెడ్డి మండలం బండరామేశ్వరపల్లి గ్రామంలో గొర్రెల మందపై వీధికుక్కలు మూకుమ్మడిగా దాడి చేశాయి.  ఈ ఘటనలో 200 గొర్రెలు మృతి చెందాయి. మృతి చెందిన గొర్రెలు గ్రామానికి చెందిన బుచ్చవ్వకు చెందినవిగా తెలుస్తోంది. గొర్రెల విలువ సుమారు ఎనిమిది లక్షలు ఉంటుందని  కుటుంబ సభ్యులు తెలిపారు. వీధి కుక్కల బెడద నుంచి తమను రక్షించాలని గ్రామస్థులు కోరుతున్నారు. 

Updated Date - 2020-12-05T16:44:59+05:30 IST