స్నేహితుడి పరామర్శకు వెళ్తే కేసులు పెడతారా?: కళా వెంకట్రావు
ABN , First Publish Date - 2021-12-14T02:10:05+05:30 IST
ఏబీఎన్ ఎండీ వేమూరి రాధాకృష్ణపై అక్రమ కేసులను టీడీపీ నేత కళా వెంకట్రావు ఖండించారు. రాధాకృష్ణ ఏం తప్పు చేశారు? అని ప్రశ్నించారు. స్నేహితుడి పరామర్శకు వెళ్తే కేసులు పెడతారా? అని ఆయన ప్రశ్నించారు.
అమరావతి: ఏబీఎన్ ఎండీ వేమూరి రాధాకృష్ణపై అక్రమ కేసులను టీడీపీ నేత కళా వెంకట్రావు ఖండించారు. రాధాకృష్ణ ఏం తప్పు చేశారు? అని ప్రశ్నించారు. స్నేహితుడి పరామర్శకు వెళ్తే కేసులు పెడతారా? అని ఆయన ప్రశ్నించారు. జగన్ తప్పులను ఎత్తి చూపుతున్నందుకే రాధాకృష్ణపై అక్రమ కేసు పెట్టారని మండిపడ్డారు. జగన్రెడ్డి కక్ష సాధింపు చర్యలు మానుకోవాలన్నారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి చర్యలు సరికాదన్నారు.