పోలీసు స్పందనకు 46 అర్జీలు
ABN , First Publish Date - 2022-08-09T06:54:20+05:30 IST
కాకినాడ క్రైం, ఆగస్టు 8: జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన స్పందనలో వివిధ సమస్యల పరిష్కారం చూపుతూ 46 అర్జీలు స్వీకరించినట్టు ఏఎస్పీ పి.శ్రీనివాస్ తెలిపారు. అర్జీదారుల సమస్యలు తెలుసుకుని చట్టపరిధిలో విచారణ నిర్వహించి నిర్ణీత సమయంలో
కాకినాడ క్రైం, ఆగస్టు 8: జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన స్పందనలో వివిధ సమస్యల పరిష్కారం చూపుతూ 46 అర్జీలు స్వీకరించినట్టు ఏఎస్పీ పి.శ్రీనివాస్ తెలిపారు. అర్జీదారుల సమస్యలు తెలుసుకుని చట్టపరిధిలో విచారణ నిర్వహించి నిర్ణీత సమయంలో పరిష్కారం చూపించేలా చర్యలు తీసుకోవాలని వీసీ ద్వారా ఎస్హెచ్వోలను ఆదేశించారు. ఎస్డీపీవో వి.భీమారావు, ఎస్బీ డీఎస్పీ ఎం.అంబికాప్రసాద్, ఎం.వెంకటేశ్వరరావు ఉన్నారు.