టీడీపీ కార్పొరేటర్‌నే మేయర్‌ను చేసిన వైసీపీ

ABN , First Publish Date - 2021-10-25T21:44:51+05:30 IST

కాకినాడ మేయర్‌గా టీడీపీ కార్పొరేటర్ సుంకర శివప్రసన్న ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

టీడీపీ కార్పొరేటర్‌నే మేయర్‌ను చేసిన వైసీపీ

కాకినాడ మేయర్‌గా టీడీపీ కార్పొరేటర్ సుంకర శివప్రసన్న ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. టీడీపీ మేయర్ పావనిని గద్దె దించి మళ్లీ టీడీపీ కార్పొరేటర్‌నే వైసీపీ మేయర్‌ను చేసింది. అసలు ఈ ఎన్నికలో ఏం జరిగిందంటే.. కార్పొరేషన్‌లో వైసీపీకి బలంలేదు. అందుకే టీడీపీ కార్పొరేటర్‌ను మళ్లీ మేయర్‌ను చేసింది. ఒక పక్క హైకోర్టులో స్టే ఉండగానే అధికారులు ఈ మేయర్ ఎన్నిక జరిపారు. కాకినాడ డిప్యూటీ మేయర్‌గా మీసాల ఉదయ్ కుమార్ ఎన్నికయ్యారు.

Updated Date - 2021-10-25T21:44:51+05:30 IST