కాకినాడ జిల్లాలో దారుణం

ABN , First Publish Date - 2022-06-05T18:35:49+05:30 IST

కాకినాడ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. బాలికపై ప్రైవేట్‌ స్కూల్‌ కరస్పాండెంట్‌ విజయ్‌కుమార్‌ అత్యాచారానికి పాల్పడ్డాడు.

కాకినాడ జిల్లాలో దారుణం

కాకినాడ: కాకినాడ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. బాలికపై ప్రైవేట్‌ స్కూల్‌ కరస్పాండెంట్‌ విజయ్‌కుమార్‌ అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలికను బెదిరించి కొన్ని నెలలుగా విజయ్‌కుమార్‌ అత్యాచారం చేశాడు. కరోనా రాకుండా గుళికలు అంటూ బాలికకు తరుచూ మాత్రలు ఇచ్చేవాడు. తీరా బాలిక మత్తులోకి జారుకున్నాక నిందితుడు ఆమెపై అత్యాచారం చేసేవాడు. విషయం తెలియడంతో బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలికను ఆసుపత్రికి తరలించారు. నిందితుడు విజయ్‌కుమార్ పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది.

Updated Date - 2022-06-05T18:35:49+05:30 IST