Kakinada: 40 మంది ఎన్‌సీసీ విద్యార్థుల్లో కరోనా లక్షణాలు

ABN , First Publish Date - 2022-06-24T17:50:18+05:30 IST

కాకినాడ ఎస్‌కేఆర్ ఉన్నత పాఠశాలలో 40 మంది ఎన్‌సీసీ విద్యార్థులలో కరోనా లక్షణాలు బయటపడ్డాయి.

Kakinada: 40 మంది ఎన్‌సీసీ విద్యార్థుల్లో కరోనా లక్షణాలు

తూర్పుగోదావరి: కాకినాడ ఎస్‌కేఆర్ ఉన్నత పాఠశాలలో 40 మంది ఎన్‌సీసీ విద్యార్థులలో కరోనా (Corona) లక్షణాలు బయటపడ్డాయి. యూనిట్ కమాండింగ్ అధికారి 40 మందికి కోవిడ్ టెస్ట్‌లు చేయించి ఐసోలేషన్‌లో ఉంచారు. ఎన్‌సీసీ క్యాంపులో మొత్తం 317 మంది విద్యార్థులు ఉన్నారు. ఈ నెల 18 నుంచి క్యాంప్ ప్రారంభమైంది. 40 మంది విద్యార్థులు రిజల్ట్స్ వచ్చాక ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుని వెళ్లి క్యాంపు కొనసాగింపుపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. 

Updated Date - 2022-06-24T17:50:18+05:30 IST