అమలాపురంలో రైతుల ఆందోళన
ABN , First Publish Date - 2021-07-15T17:29:16+05:30 IST
అమలాపురంలో రైతులు ఆందోళన దిగారు. ధాన్యం బకాయిలు విడుద చెయ్యాలంటూ ఆర్డీవో కార్యాలయాన్ని రైతులు ముట్టడించారు. కోనసీమ రైతు పరిరక్షణ
కాకినాడ: అమలాపురంలో రైతులు ఆందోళన దిగారు. ధాన్యం బకాయిలు విడుద చెయ్యాలంటూ ఆర్డీవో కార్యాలయాన్ని రైతులు ముట్టడించారు. కోనసీమ రైతు పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో రైతులు ఆందోళన చేపట్టారు. ఎర్రవంతెన వద్ద రైతులను పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేసారు. దీంతో అమలాపురం రైతుల ఆందోళన ఉద్రిక్తంగా మారింది. రైతులు పెద్ద ఎత్తున్న ఆర్డీవో కార్యాలయానికి తరలి రావడంతో పోలీసులు భారీగా మోహరించారు.