కాకాణి-సోమిరెడ్డి మధ్య పరాకాష్టకి చేరిన రాజకీయ విభేదాలు

ABN , First Publish Date - 2020-10-30T16:07:16+05:30 IST

జిల్లాలో మాజీ మంత్రి సోమిరెడ్డి, సర్వేపల్లి వైసీపీ ఎమ్మెల్యే కాకాణి గోవర్దన్‌రెడ్డిల మధ్య రాజకీయ విభేదాలు పరాకాష్టకి చేరాయి. జెన్‌కో యాష్ పాండ్‌లో సోమిరెడ్డి అక్రమాలకు పాల్పడ్డారని, అవినీతిపరుడంటూ గ్రామాల్లో ఫ్లెక్సీలు వెలిశాయి. అలాగే

కాకాణి-సోమిరెడ్డి మధ్య పరాకాష్టకి చేరిన రాజకీయ విభేదాలు

నెల్లూరు: జిల్లాలో మాజీ మంత్రి సోమిరెడ్డి, సర్వేపల్లి వైసీపీ ఎమ్మెల్యే కాకాణి గోవర్దన్‌రెడ్డిల మధ్య రాజకీయ విభేదాలు పరాకాష్టకి చేరాయి. జెన్‌కో యాష్ పాండ్‌లో సోమిరెడ్డి అక్రమాలకు పాల్పడ్డారని, అవినీతిపరుడంటూ గ్రామాల్లో ఫ్లెక్సీలు వెలిశాయి. అలాగే సోమిరెడ్డి ఫ్లెక్సీలతో వైసీపీ శ్రేణులు ఊరేగింపు చేశారు. ధాన్యం కొనుగోళ్లలో కాకాణి అక్రమాలకి పాల్పడ్డారని సోమిరెడ్డి విమర్శించగా.. యాష్ పాండ్‌లో సోమిరెడ్డి అక్రమాలకు పాల్పడ్డారని కాకాణి ప్రధాన ఆరోపణలు చేశారు.

Updated Date - 2020-10-30T16:07:16+05:30 IST