Kadapa: రోడ్డు విస్తరణలో దర్గా కూల్చివేత... ఉద్రిక్తం
ABN , First Publish Date - 2022-06-27T15:49:06+05:30 IST
జిల్లాలోని ప్రొద్దుటూరులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ప్రొద్దుటూరు పట్టణంలో రోడ్డు విస్తరణలో భాగంగా దర్గాను అధికారులు కూల్చివేశారు.
కడప: జిల్లాలోని ప్రొద్దుటూరులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ప్రొద్దుటూరు పట్టణంలో రోడ్డు విస్తరణలో భాగంగా దర్గాను అధికారులు కూల్చివేశారు. దీంతో కూల్చివేతను అడ్డుకునేందుకు ముస్లిం సోదరులు భారీగా తరలివచ్చారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీగా మోహరించారు. ఇద్దరు ముస్లిం మైనార్టీకి చెందిన వైసీపీ కౌన్సిలర్లను పోలీసులు అరెస్ట్ చేశారు.