పాలనా వికేంద్రీకరణతోనే సమగ్రాభివృద్ధి
ABN , First Publish Date - 2020-08-02T11:14:39+05:30 IST
పాలనా వికేంద్రీకరణతోనే సమగ్రాభివృద్ధి
రాయచోటిటౌన్, ఆగస్టు 1: పరిపాలన వికేంద్రీకరణతోనే సమగ్రాభివృద్ధి సాధ్యమవుతుందని ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్రెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మూడు రాజధానులకు ఆమోదం, సీఆర్డీఏ బిల్లు రద్దును గవర్నర్ ఆమోదం తెలపడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. విశాఖపట్టణం పరిపాలన రాజధాని, అమరావతి శాసన రాజధాని, కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటు చేయడం వల్ల రాష్ట్రం సమగ్రాభివృద్ధి చెందుతుందన్నారు.