సీబీఐ డైరెక్టర్‌కు కేసీఆర్‌పై ka paul ఫిర్యాదు

ABN , First Publish Date - 2022-05-15T00:37:33+05:30 IST

సీబీఐ డైరెక్టర్‌కు కేసీఆర్‌పై ka paul ఫిర్యాదు

సీబీఐ డైరెక్టర్‌కు కేసీఆర్‌పై ka paul ఫిర్యాదు

హైదరాబాద్: సీఎం కేసీఆర్‌పై సీబీఐ డైరెక్టర్‌కు కేఏ పాల్ ఫిర్యాదు చేశారు. కేసీఆర్‌పై అమిత్‌ షాకు కూడా ఫిర్యాదు చేశానని కేఏ పాల్ తెలిపారు. దేశంలో కుటుంబ పాలనను అంతం చేయాలన్నారు. కేటీఆర్ దాదాగిరీ ఇకపై చెల్లదన్నారు. ఏపీ, తెలంగాణను అప్పుల ఊబిలోకి నెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై దాడి చేసినవాడిని ఎందుకు అరెస్ట్ చేయలేదు? అని ఆయన ప్రశ్నించారు. అలాగే పోలీస్ అధికారులపై చర్యలెందుకు తీసుకోలేదు? అని ప్రశ్నించారు. 

Read more