హిందువులను అణగదొక్కేందుకు ప్రయత్నిస్తున్నారు: జ్యోతుల నెహ్రూ

ABN , First Publish Date - 2020-09-18T18:40:27+05:30 IST

అమరావతి: రాష్ట్రంలో భయానక వాతావరణం సృష్టించి.. హిందువులను అణగదొక్కే ప్రయత్నాలు జరుగుతున్నాయని..

హిందువులను అణగదొక్కేందుకు ప్రయత్నిస్తున్నారు: జ్యోతుల నెహ్రూ

అమరావతి: రాష్ట్రంలో భయానక వాతావరణం సృష్టించి.. హిందువులను అణగదొక్కే ప్రయత్నాలు జరుగుతున్నాయని టీడీపీ నేత జ్యోతుల నెహ్రూ విమర్శించారు. ఆలయాల మీద దాడులపై నిరసన తెలిపేందుకు వెళ్లినవారిని.. ప్రభుత్వం నియంత్రించడం దురదృష్టకరమని జ్యోతుల నెహ్రూ పేర్కొన్నారు.


Updated Date - 2020-09-18T18:40:27+05:30 IST