సామాజిక సంఘ సంస్కర్త జ్యోతిరావు ఫూలే
ABN , First Publish Date - 2021-04-12T05:22:34+05:30 IST
సామాజిక సంఘ సంస్కర్త జ్యోతిరావు ఫూలే జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఎల్బీనగర్లోని ఆయన విగ్రహానికి రాజకీయ, ప్రజాసంఘాల నాయకులు నివాళులర్పించారు. ఫూలే సేవలను కొనియాడారు.
మన్సూరాబాద్, ఏప్రిల్ 11 (ఆంధ్రజ్యోతి): సామాజిక సంఘ సంస్కర్త జ్యోతిరావు ఫూలే జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఎల్బీనగర్లోని ఆయన విగ్రహానికి రాజకీయ, ప్రజాసంఘాల నాయకులు నివాళులర్పించారు. ఫూలే సేవలను కొనియాడారు. ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి, మాజీ పార్లమెంట్ సభ్యుడు బూర నర్సయ్యగౌడ్, టీఆర్ఎస్ ఎల్బీనగర్ ఇన్చార్జి ముద్దగోని రామ్మోహన్గౌడ్, టీఆర్ఎస్ ఎస్సీ సెల్ ఎల్బీనగర్ నేత జోగు రాములు, నాయకులు కుంట్లూరు వెంకటేశ్గౌడ్ నివాళులర్పించారు. బీజేపీ రంగారెడ్డి అర్బన్ జిల్లా అధ్యక్షుడు సామ రంగారెడ్డి, మన్సూరాబాద్ కార్పొరేటర్ కొప్పుల నర్సింహారెడ్డి, బీజేపీ రాష్ట్ర నేత కళ్లెం రవీందర్రెడ్డి నివాళులర్పించారు. మాజీ కార్పొరేటర్లు ముద్రబోయిన శ్రీనివా్సరావు, ముద్దగోని లక్ష్మీప్రసన్న, గడ్డిఅన్నారం మార్కెట్ మాజీ ఛైర్మన్ దర్పల్లి రాజశేఖర్రెడ్డి నివాళులర్పించారు. బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మేకపోతుల నరేందర్గౌడ్, దుర్గయ్యగౌడ్, సీపీఎం, కేవీపీఎస్ నాయకులు కీసరి నర్సిరెడ్డి, ఆలేటి ఎల్లయ్య, చెన్నారం మల్లేష్, వెంకన్న, గంధం మనోహర్, సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆందోజు రవీంద్రాచారి, ఎల్బీనగర్ కార్యదర్శి చందు, సామిడి శేఖర్రెడ్డి, బాతరాజు నర్సింహ, కాంగ్రెస్ మన్సూరాబాద్ అధ్యక్షుడు బుడ్డ సత్యనారాయణ, ఎస్సీ సెల్ ఎల్బీనగర్ చైర్మన్ ఇరిగి రమే్షలు పూలే విగ్రహానికి నివాళులర్పించారు.
నాగోలు డివిజన్లో..
నాగోల్ సాయినగర్లో నిర్వహించిన ఫూలే జయంతి వేడుకల్లో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దవూరె బ్రహ్మయ్య, సిద్దాల ఐలయ్య, రమేష్, చంద్రశేఖర్, జైపురికాలనీ చౌరస్తాలో తెలంగాణ గురుకుల పేరెంట్స్ అసోసియేషన్ మేడ్చల్ జిల్లా ఉపాధ్యక్షుడు వేముగంటి సంపత్కుమార్, వెంకట్రెడ్డి, శ్రీనివాస్, మనోహర్, సౌరవ్, శివ, అరుణ్, కిరణ్ పాల్గొన్నారు.
సరూర్నగర్లో..
ఎల్బీనగర్: సరూర్నగర్లోని ఫూలే విగ్రహం వద్ద వేర్వేరుగా నిర్వహించిన కార్యక్రమంలో కార్పొరేటర్ రాధాధీరజ్రెడ్డి, మాజీ కార్పొరేటర్ అనితాదయాకర్రెడ్డి, మాజీ కౌన్సిలర్ ప్రేంనాథ్గౌడ్, టీఆర్ఎస్ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి బేర బాలకిషన్, డివిజన్ అధ్యక్షుడు అరవింద్కుమార్, ప్రధాన కార్యదర్శి సుదర్శన్ ముదిరాజ్లు నివాళులర్పించారు. బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ ధీరజ్రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు పిట్టా ఉపేందర్రెడ్డి, డివిజన్ అధ్యక్షుడు సిద్దూ ముదిరాజ్, రాములుయాదవ్, కాంగ్రెస్ అధ్యక్షుడు గణే్షనేత, ఉపేందర్రెడ్డి, ధన్రాజ్గౌడ్, ఎస్సీసెల్ కన్వీనర్ మధుసూదన్రావు పూల మాలలు వేసి నివాళులర్పించారు.
సింగరేణికాలనీ చౌరస్తాలో..
సైదాబాద్: సింగరేణికాలనీ చౌరస్తాలో ఫూలే చిత్రపటానికి టీపీసీసీ కార్యదర్శి కోట్ల శ్రీనివాస్, కాంగ్రెస్ డివిజన్ అధ్యక్షుడు దేవదాసు, నగర ఉపాధ్యక్షుడు గడ్డం రఘుపతినాయుడు, కరాటే శ్రీనివాస్ నివాళులర్పించారు.
హయత్నగర్ డివిజన్లో..
హయత్నగర్: హయత్నగర్లో కార్పొరేటర్ కళ్లెం నవజీవన్రెడ్డి, డీవీఎం కార్యాలయంలో ఆర్టీసీ కార్మికులు, బీజేపీ కార్యాలయంలో ఆ పార్టీ నాయకులు, తుర్కయంజాల్లో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు జ్యోతిరావు ఫూలేకు నివాళులర్పించారు. కార్యక్రమంలో పుట్ట యాదయ్య, పరంద స్వామి, ఎర్ర రవీందర్, బండారి భాస్కర్, ఎల్లప్ప, కడారి యాదగిరి యాదవ్, విష్ణు, తాటి ఎల్లయ్య, బాల్రాజ్, గోపాల్రెడ్డి, విజయలక్ష్మి పాల్గొన్నారు.
చంపాపేట చౌరస్తాలో
చంపాపేట: చంపాపేట చౌరస్తాలో నిర్వహించిన ఫూలే జయంతి వేడుకలో టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు నల్లా రఘుమారెడ్డి, ఉద్యమకారులు రామ్, లక్ష్మణ్ నివాళులర్పించారు.
దిల్సుఖ్నగర్ డిపోలో..
చాదర్ఘాట్: ఆర్టీసీ దిల్సుఖ్నగర్ డిపోలో డీఎం హరినాయక్, ఎన్ఎంయూ రాష్ట్ర అడిషనల్ జనరల్ సెక్రెటరీ సత్యం, గ్రేటర్ కార్యదర్శి ఆనంద్ తదితరులు, ఓల్డ్మలక్పేటలో డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుడు కొమిరెల్లి రాజశేఖర్రెడ్డి, చౌకి రవికుమార్ ఫూలే చిత్రపటానికి నివాళులర్పించారు.
పెద్దఅంబర్పేట్ చౌరస్తాలో..
అబ్దుల్లాపూర్మెట్: పెద్దఅంబర్పేట్ చౌరస్తాలో నిర్వహించిన కార్యక్రమంలో బీవీఎఫ్ ఇబ్రహీంపట్నం నియోజకవర్గ కన్వీనర్ ప్రహ్లాద్, రాజు, రాంబాబు, రమేష్, నవీన్, జగన్, సైదులు నివాళులర్పించారు.
బీఎన్రెడ్డినగర్లో..
వనస్థలిపురం: బీఎన్రెడ్డినగర్లో మాజీ కార్పొరేటర్ ముద్ధగౌని లక్ష్మీప్రసన్నగౌడ్, జోగు రాములు, రాంబాబు, సరస్వతి, సువర్ణ, ప్రశాంత్గౌడ్ ఫూలే చిత్రపటానికి నివాళులర్పించారు.