తిరుమలేశుడి సేవలో జస్టిస్ శ్రీనివాసరెడ్డి
ABN , First Publish Date - 2022-05-20T08:25:28+05:30 IST
తిరుమలేశుడి సేవలో జస్టిస్ శ్రీనివాసరెడ్డి
తిరుమల, మే 19 (ఆంధ్రజ్యోతి): ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్రీనివాసరెడ్డి గురువారం ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఆయనను వేదపండితులు ఆశీర్వదించగా, అధికారులు లడ్డూప్రసాదాలు అందజేశారు.