ఏసీబీ వలలో జూనియర్ లైన్‌మెన్

ABN , First Publish Date - 2021-07-21T02:46:48+05:30 IST

లంచం తీసుకుంటూ ఏసీబీకి జూనియర్ లైన్‌మెన్ చిక్కాడు. గుత్తి

ఏసీబీ వలలో జూనియర్ లైన్‌మెన్

అనంతపురం: లంచం తీసుకుంటూ  ఏసీబీకి జూనియర్ లైన్‌మెన్ చిక్కాడు. గుత్తి మండలం చెర్లోపల్లి గ్రామానికి చెందిన శ్రీనివాసులు అనే రైతు నుంచి  రూ. 12000/- లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు జూనియర్ లైన్‌మెన్ రంగరాజు పట్టుబడ్డాడు. గుత్తిలో డబ్బులు తీసుకుంటుండగా  జూనియర్ లైన్‌మెన్ రంగరాజును ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. 

Updated Date - 2021-07-21T02:46:48+05:30 IST