రెండో రోజుకు చేరిన జూడాల ఆందోళన
ABN , First Publish Date - 2020-08-11T21:47:10+05:30 IST
విజయవాడ: తమ సమస్య పరిష్కారించాలంటూ జూనియర్ డాక్టర్లు చేస్తున్న ఆందోళన రెండో రోజుకు చేరుకుంది.
విజయవాడ: తమ సమస్య పరిష్కారించాలంటూ జూనియర్ డాక్టర్లు చేస్తున్న ఆందోళన రెండో రోజుకు చేరుకుంది. రెండో రోజు కూడా జూడాలు సాధారణ వైద్య సేవలను బహిష్కరించారు. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ఓపీ సేవలు, సాధారణ వైద్య సేవలు, లేకపోవడంతో రోగులు ఇబ్బంది పడుతున్నారు.