జూలై నెల రూ.300 దర్శన టికెట్ల కోటా నేడు విడుదల
ABN , First Publish Date - 2021-06-22T12:09:13+05:30 IST
తిరుమల వేంకటేశ్వరస్వామి జూలై..
తిరుమల: తిరుమల వేంకటేశ్వరస్వామి జూలై నెల రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను మంగళవారం ఆన్లైన్లో విడుదల చేయనున్నారు. ఉదయం 9 గంటలకు ‘తిరుపతిబాలాజీ.ఏపీ.జీవోవీ.ఇన్’ అనే వెబ్సైట్ ద్వారా టీటీడీ ఈ కోటాను విడుదల చేయనుంది.