జూలై నెల రూ.300 దర్శన టికెట్ల కోటా నేడు విడుదల

ABN , First Publish Date - 2021-06-22T12:09:13+05:30 IST

తిరుమల వేంకటేశ్వరస్వామి జూలై..

జూలై నెల రూ.300 దర్శన టికెట్ల కోటా నేడు విడుదల

తిరుమల: తిరుమల వేంకటేశ్వరస్వామి జూలై నెల రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను మంగళవారం ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు. ఉదయం 9 గంటలకు ‘తిరుపతిబాలాజీ.ఏపీ.జీవోవీ.ఇన్‌’ అనే వెబ్‌సైట్‌ ద్వారా టీటీడీ ఈ కోటాను విడుదల చేయనుంది.

Updated Date - 2021-06-22T12:09:13+05:30 IST