ధూళిపాళ్ల బెయిల్ పిటిషన్పై నేడు తీర్పు
ABN , First Publish Date - 2021-05-07T16:16:53+05:30 IST
అమరావతి: సంగం డెయిరీ స్వాధీనాన్ని సవాల్ చేస్తూ.. హైకోర్టులో వేసిన పిటిషన్పై నేడు కోర్టు తీర్పును వెలువరించనుంది.
అమరావతి: సంగం డెయిరీ స్వాధీనాన్ని సవాల్ చేస్తూ.. హైకోర్టులో వేసిన పిటిషన్పై నేడు కోర్టు తీర్పును వెలువరించనుంది. అలాగే సంగం డెయిరీ చైర్మన్ ధూళిపాళ్ల నరేంద్ర బెయిల్ పిటిషన్పై సైతం నేడు తీర్పు వెలువడనుంది. సంగం డెయిరీలో ఏసీబీ సోదాలపై కోర్టులో డెయిరీ డైరెక్టర్లు సవాల్ చేశారు. విజయవాడ ఏసీబీ కోర్టులో విచారణ కొనసాగుతోంది.