ధూళిపాళ్ల బెయిల్ పిటిషన్‌పై నేడు తీర్పు

ABN , First Publish Date - 2021-05-07T16:16:53+05:30 IST

అమరావతి: సంగం డెయిరీ స్వాధీనాన్ని సవాల్‌ చేస్తూ.. హైకోర్టులో వేసిన పిటిషన్‌పై నేడు కోర్టు తీర్పును వెలువరించనుంది.

ధూళిపాళ్ల బెయిల్ పిటిషన్‌పై నేడు తీర్పు

అమరావతి: సంగం డెయిరీ స్వాధీనాన్ని సవాల్‌ చేస్తూ.. హైకోర్టులో వేసిన పిటిషన్‌పై నేడు కోర్టు తీర్పును వెలువరించనుంది. అలాగే సంగం డెయిరీ చైర్మన్‌ ధూళిపాళ్ల నరేంద్ర బెయిల్‌ పిటిషన్‌పై సైతం నేడు తీర్పు వెలువడనుంది. సంగం డెయిరీలో ఏసీబీ సోదాలపై కోర్టులో డెయిరీ డైరెక్టర్లు సవాల్ చేశారు. విజయవాడ ఏసీబీ కోర్టులో విచారణ కొనసాగుతోంది.

Updated Date - 2021-05-07T16:16:53+05:30 IST