మధ్యాహ్నం 3గంటలకు శంషాబాద్ ఎయిర్ పోర్ట్కు జేపీ నడ్డా
ABN , First Publish Date - 2022-07-01T02:28:37+05:30 IST
Hyderabad: బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో భాగంగా 1వ తేదీ మధ్యాహ్నం 3గంటలకు బీజేపీ జాతీయ కార్యదర్శి జేపీ నడ్డా శంషాబాద్ ఎయిర్ పోర్ట్కు
Hyderabad: బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో భాగంగా 1వ తేదీ మధ్యాహ్నం 3గంటలకు బీజేపీ జాతీయ కార్యదర్శి జేపీ నడ్డా శంషాబాద్ ఎయిర్ పోర్ట్కు చేరుకుంటారు. శంషాబాద్ టౌన్లో కిలోమీటర్ మేర రోడ్ షో నిర్వహిస్తారు. సాయంత్రం 6 గంటలకు నోవాటెల్లో ఫొటో ఎగ్జిబిషన్ను ప్రారంభిస్తారు. 7గంటలకు జాతీయ ప్రధాన కార్యదర్శులతో సమావేశమవుతారు. 8.30 గంటలకు భరతనాట్యం, శివతాండవం, సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి.