వ్యాక్సినేషన్‌లో జర్నలిస్టులకు ప్రాధాన్యమివ్వాలి: గిల్డ్‌

ABN , First Publish Date - 2021-04-16T07:08:44+05:30 IST

జర్నలిస్టులను కూడా ముందువరసలో నిలిచి పనిచేసే కేటగిరీగా గుర్తించి కొవిడ్‌ టీకాలలో

వ్యాక్సినేషన్‌లో జర్నలిస్టులకు ప్రాధాన్యమివ్వాలి: గిల్డ్‌

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 15: జర్నలిస్టులను కూడా ముందువరసలో నిలిచి పనిచేసే కేటగిరీగా గుర్తించి కొవిడ్‌ టీకాలలో ప్రాధాన్యమివ్వాలని భారత ఎడిటర్స్‌ గిల్డ్‌ కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. గిల్డ్‌ గురువారం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. కరోనా మహమ్మారి కాలంలో సైతం వార్తా సేకరణలో జర్నలిస్టులు అవిశ్రాంతంగా పనిచేస్తున్నారని గిల్డ్‌ తెలిపింది.


Updated Date - 2021-04-16T07:08:44+05:30 IST