జర్నలిస్టుల హెల్త్ స్కీమ్ మరో ఏడాది పొడిగింపు
ABN , First Publish Date - 2021-05-08T12:12:16+05:30 IST
రాష్ట్రంలోని వర్కింగ్ జర్నలిస్టుల హెల్త్ స్కీమ్ను మరో ఏడాది (2021-22) పొడిగిస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. అందుకు అనుగుణంగా
అమరావతి: రాష్ట్రంలోని వర్కింగ్ జర్నలిస్టుల హెల్త్ స్కీమ్ను మరో ఏడాది (2021-22) పొడిగిస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. అందుకు అనుగుణంగా తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖ అధికారులను ఆదేశించింది.