చిత్తూరు జిల్లాలో జోరుగా జల్లికట్టు
ABN , First Publish Date - 2022-01-27T22:21:16+05:30 IST
జిల్లాలోని తుమ్మిందపాలెంలో జోరుగా జల్లికట్టు
చిత్తూరు: జిల్లాలోని తుమ్మిందపాలెంలో జోరుగా జల్లికట్టు కొనసాగుతోంది. సమీప ప్రాంతాల నుంచి భారీగా జనం తరలివచ్చారు. అంగరంగ వైభవంగా జల్లికట్టు ఎద్దులను ముస్తాబు చేశారు. ఎద్దులను నివారించేందుకు యువత యత్నం చేశారు. దీంతో పలువురికి గాయాలయ్యాయి.