మంత్రి సబితా ఇంద్రారెడ్డిపై జీవన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2021-12-20T19:31:05+05:30 IST

మంత్రి సబితా ఇంద్రారెడ్డిపై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ ముందు మధ్యాహ్న భోజన కార్మికుల ధర్నాలో..

మంత్రి సబితా ఇంద్రారెడ్డిపై జీవన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

కరీంనగర్ : మంత్రి సబితా ఇంద్రారెడ్డిపై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ ముందు మధ్యాహ్న భోజన కార్మికుల ధర్నాలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు సబితా రెడ్డి గట్టిగా మాట్లాడేదని.. టీఆర్ఎస్‌లోకి వెళ్లిన తర్వాత నోరు పెగలడం లేదన్నారు. చేవెళ్ల ఆడబిడ్డ కాస్త.. దొరగారి సోదరి అయ్యిందన్నారు. మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు సబితా ఇంద్రారెడ్డికి పట్టవా? అని జీవన్‌రెడ్డి ప్రశ్నించారు.


Updated Date - 2021-12-20T19:31:05+05:30 IST