ఆత్మనిర్బర్ వెబినార్లో జేసీ
ABN , First Publish Date - 2020-08-09T11:59:55+05:30 IST
భారత ప్రభుత్వం ఆత్మనిర్బర్ క్రిషి కింద తలపెట్టిన స్వాభిమాన్ కృషి వెబినార్లో శనివారం జేసీ వినోద్కుమార్ పాల్గొన్నారు.
నెల్లూరు(హరనాథపురం), ఆగస్టు8 : భారత ప్రభుత్వం ఆత్మనిర్బర్ క్రిషి కింద తలపెట్టిన స్వాభిమాన్ కృషి వెబినార్లో శనివారం జేసీ వినోద్కుమార్ పాల్గొన్నారు. వెబినార్ ద్వారా ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి (వ్యవసాయం) పూనం మాలకొండయ్య రాష్ట్రప్రభుత్వం కరోనా సమయంలో నష్టపోయిన రైతులకు రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు చేస్తున్న సహాయం గురించి కేంద్ర ప్రభుత్వానికి వివరించారు.