జయశంకర్ స్మారక పురస్కారం
ABN , First Publish Date - 2021-08-02T09:53:59+05:30 IST
తెలంగాణ రచయితల వేదిక రాష్ట్ర శాఖ ప్రతి ఏటా అందించే ఆచార్య కొత్తపల్లి జయశంకర్ స్మారక రాష్ట్ర స్థాయి పురస్కారం 2021...
తెలంగాణ రచయితల వేదిక రాష్ట్ర శాఖ ప్రతి ఏటా అందించే ఆచార్య కొత్తపల్లి జయశంకర్ స్మారక రాష్ట్ర స్థాయి పురస్కారం 2021 సంవత్సరానికి ప్రముఖ పాత్రికేయులు పాశం యాదగిరి ఎంపికయ్యారు. జయశంకర్ జయంతి ఆగస్టు 6న ఉదయం 10 గంటలకు గోల్కొండ దినపత్రిక కార్యాలయం హైదరాబాద్లో జ్ఞాపిక, రూ.5వేల నగదు, శాలువాతో పురస్కార గ్రహీతను సత్కరిస్తారు. సభలో నిఖిలేశ్వర్, గాజోజు నాగభూషణం, కొండి మల్లారెడ్డి తదితరులు పాల్గొంటారు. కార్యక్రమం జూమ్లో ప్రసారం అవుతుంది. వివరాలకు: 9949247591.
కూకట్ల తిరుపతి