కాళేశ్వరం అంతర్‌రాష్ట్ర వంతెన వద్ద పోలీసుల తనిఖీలు

ABN , First Publish Date - 2020-09-20T15:40:24+05:30 IST

జిల్లాలోని కాళేశ్వరం అంతర్ రాష్ట్ర వంతెన వద్ద ఆదివారం పోలీసులు విస్తృతంగా వాహన తనిఖీలు నిర్వహించారు.

కాళేశ్వరం అంతర్‌రాష్ట్ర వంతెన వద్ద పోలీసుల తనిఖీలు

జయశంకర్ భూపాలపల్లి: జిల్లాలోని కాళేశ్వరం అంతర్ రాష్ట్ర వంతెన వద్ద ఆదివారం పోలీసులు విస్తృతంగా వాహన తనిఖీలు నిర్వహించారు.   మావోయిస్టుల అలజడి నేపథ్యంలో పోలీసులు చేపట్టారు. అనుమానిత వ్యక్తులను కాళేశ్వరం పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించి వదిలేస్తున్నారు. 

Updated Date - 2020-09-20T15:40:24+05:30 IST