మళ్లీ తెరపైకి జయలలిత వారసత్వ వివాదం

ABN , First Publish Date - 2021-11-07T00:20:01+05:30 IST

జయలలిత వారసత్వ వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది. జయ లలిత సమాధి దగ్గర ప్రేమ అనే మహిళ నివాళులర్పించింది. తాను జయలలిత కుమర్తెను..

మళ్లీ తెరపైకి జయలలిత వారసత్వ వివాదం

చెన్నై: జయలలిత వారసత్వ వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది. జయ లలిత సమాధి దగ్గర ప్రేమ అనే మహిళ నివాళులర్పించింది. తాను జయలలిత కుమర్తెను అని ప్రేమ అంటున్నారు. తన దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయని చెబుతున్నారు. ప్రేమకు శశికళ అపాయింట్‌మెంట్ ఇచ్చారు. దీంతో శశికళను ప్రేమ కలవనున్నారు. 



Updated Date - 2021-11-07T00:20:01+05:30 IST