Pawan విశాఖ పర్యటన ఖరారు
ABN , First Publish Date - 2021-10-27T15:56:03+05:30 IST
జనసేన అధినేత పవన్ కల్యాణ్ విశాఖ పర్యటన ఖరారైంది. ఈ నెల 31న ఉక్కు పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో బహిరంగ సభ నిర్వహించనున్నారు.
విశాఖపట్నం: జనసేన అధినేత పవన్ కల్యాణ్ విశాఖ పర్యటన ఖరారైంది. ఈ నెల 31న ఉక్కు పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో బహిరంగ సభ నిర్వహించనున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరించ వద్దంటూ పవన్ కళ్యాణ్ బహిరంగ సభలో పాల్గొననున్నారు.