-
-
Home » Andhra Pradesh » Janasena concern at Thaderu bridge west godavari andhrapradesh suchi-MRGS-AndhraPradesh
-
తాడేరు వంతెన వద్ద Janasena ఆందోళన
ABN , First Publish Date - 2022-05-14T16:44:17+05:30 IST
భీమవరం తాడేరు వంతెన వద్ద జనసేన శనివారం ఉదయం ఆందోళనకు దిగింది.
పశ్చిమగోదావరి: భీమవరం తాడేరు వంతెన వద్ద జనసేన శనివారం ఉదయం ఆందోళనకు దిగింది. వంతెన శిథిలావస్థకు చేరి రెండు సంవత్సరాలైనా నిర్మాణం చేపట్టకపోవడంపై జనసేన నిరసన చేపట్టింది. కనీసం 108 వెళ్లే పరిస్థితి కూడా లేదని పార్టీ జిల్లా అధ్యక్షుడు కొటికలపూడి గోవిందరావు ఆగ్రహం వ్యక్తం చేశారు.