తాడేరు వంతెన వద్ద Janasena ఆందోళన

ABN , First Publish Date - 2022-05-14T16:44:17+05:30 IST

భీమవరం తాడేరు వంతెన వద్ద జనసేన శనివారం ఉదయం ఆందోళనకు దిగింది.

తాడేరు వంతెన వద్ద Janasena ఆందోళన

పశ్చిమగోదావరి: భీమవరం తాడేరు వంతెన వద్ద జనసేన శనివారం ఉదయం ఆందోళనకు దిగింది. వంతెన శిథిలావస్థకు చేరి రెండు సంవత్సరాలైనా నిర్మాణం చేపట్టకపోవడంపై జనసేన నిరసన చేపట్టింది. కనీసం 108 వెళ్లే పరిస్థితి కూడా లేదని  పార్టీ  జిల్లా అధ్యక్షుడు కొటికలపూడి గోవిందరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Read more