15వ డివిజన్‌లో ‘జనంలోకి జనసేన’

ABN , First Publish Date - 2021-07-26T05:17:43+05:30 IST

జనంలోకి జన సేన కార్యక్రమంలో భాగం గా జనసేన పార్టీ నాయకు లు ఆదివారం ఒంగోలు న గరం 15వ డివిజన్‌లో జన ంలోకి జనసేన కార్యక్రమా న్ని పర్యటించారు. పార్టీ జి ల్లా అధ్యక్షుడు రియాజ్‌ పిలుపు మేరకు నాయకులు డివిజన్‌లో పర్యటించి ప్రజ ల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

15వ డివిజన్‌లో ‘జనంలోకి జనసేన’
డివిజన్‌లో పర్యటిస్తున్న నాయకులు

ఒంగోలు(కలెక్టరేట్‌), జూలై 25 : జనంలోకి జన సేన కార్యక్రమంలో భాగం గా జనసేన పార్టీ నాయకు లు ఆదివారం ఒంగోలు న గరం 15వ డివిజన్‌లో జన ంలోకి జనసేన కార్యక్రమా న్ని పర్యటించారు. పార్టీ జి ల్లా అధ్యక్షుడు రియాజ్‌ పిలుపు మేరకు నాయకులు డివిజన్‌లో పర్యటించి ప్రజ ల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజానీకం ఎదుర్కొంటున్న సమస్యల పై పోరాటాలు చేసేందుకు వెనుకాడేది లేదని నాయకులు స్పష్టం చేశారు. కా ర్యక్రమంలో నాయకులు చిట్టెం ప్రసాద్‌, ముత్యాల కళ్యాణ్‌, రాయని రమేష్‌ బం డారు సురేష్‌. ఎం.సుబ్బారావు, సుధాకర్‌, భూపతి రమేష్‌; ఈదుపల్లి శంకర్‌, బొందిల శ్రీదేవి, కోమలి, అరుణ, వాసుకినాయుడు తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-07-26T05:17:43+05:30 IST