శ్రీనగర్‌లో ఎన్‌కౌంటర్... ఉగ్రవాది హతం

ABN , First Publish Date - 2020-07-03T05:17:25+05:30 IST

శ్రీనగర్: జమ్మూకశ్మీర్ రాజధాని శ్రీనగర్‌లో ఎన్‌కౌంటర్ కొనసాగుతోంది. మల్బాగ్ ప్రాంతంలో జరుగుతున్న ఎదురుకాల్పుల్లో ఒక ఉగ్రవాది హతమయ్యాడు. అతడి వివరాలు తెలియాల్సి ఉంది.

శ్రీనగర్‌లో ఎన్‌కౌంటర్... ఉగ్రవాది హతం

శ్రీనగర్: జమ్మూకశ్మీర్ రాజధాని శ్రీనగర్‌లో ఎన్‌కౌంటర్ కొనసాగుతోంది. మల్బాగ్ ప్రాంతంలో జరుగుతున్న ఎదురుకాల్పుల్లో ఒక ఉగ్రవాది హతమయ్యాడు. అతడి వివరాలు తెలియాల్సి ఉంది. కాల్పులు కొనసాగుతున్నాయి. జమ్మూకశ్మీర్ పోలీసులు, సీఆర్‌పీఎఫ్ జవాన్లు, భారత సైన్యం సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహిస్తోంది. జమ్మూకశ్మీర్‌లో ఈ ఏడాదిలో ఇప్పటివరకూ 150 మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారు. 

Updated Date - 2020-07-03T05:17:25+05:30 IST