డ్రంకెన్ డ్రైవ్లో కేసులో జైలు శిక్ష
ABN , First Publish Date - 2021-03-10T00:45:13+05:30 IST
డ్రంకెన్ డ్రైవ్లో పట్టుబడిన పలువురికి కోర్టు జైలు
శంషాబాద్: డ్రంకెన్ డ్రైవ్లో పట్టుబడిన పలువురికి కోర్టు జైలు శిక్ష విధించింది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ పోలీస్స్టేషన్ పరిధిలో డ్రంకెన్ డ్రైవ్ను పోలీసులు చేపట్టారు. ఈ డ్రైవ్లో మద్యం తాగి వాహనాలు నడుపుతున్న60 మంది పట్టుబడ్డారు. ఈ 60 మంది నిందితుల్లో 40 మందికి జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు చెప్పింది.