ఏడుగురికి జైలు

ABN , First Publish Date - 2022-08-11T06:13:51+05:30 IST

లాలాగూడ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో అర్ధరాత్రి దాకా మద్యం తాగి అల్లర్లకు పాల్పడుతున్న కేసులో ఏడుగురు నిందితులకు సికింద్రాబాద్‌ కోర్టు జైలు శిక్ష విధించింది.

ఏడుగురికి జైలు

అడ్డగుట్ట, ఆగస్టు 10 (ఆంధ్రజ్యోతి): లాలాగూడ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో అర్ధరాత్రి దాకా మద్యం తాగి అల్లర్లకు పాల్పడుతున్న కేసులో ఏడుగురు నిందితులకు సికింద్రాబాద్‌ కోర్టు జైలు శిక్ష విధించింది. మహ్మద్‌ ఊసిమ్‌కు 90 రోజులు, విశాల్‌ చంద్రహా్‌సకు, కర్నం తులసీరాంకు 85 రోజులు, మహ్మద్‌ జానీకి, గంగారాం అభిజిత్‌ హనుమంతేకు 90 రోజులు, ఆంథోని మోజెస్‌, లియోన్‌ మోజె్‌సకు 10 రోజుల జైలు శిక్ష విధించింది.


Updated Date - 2022-08-11T06:13:51+05:30 IST