జగిత్యాలలో రైతుల మహాధర్నా

ABN , First Publish Date - 2021-10-12T19:21:40+05:30 IST

మెటుపల్లి పట్టణంలోని పాత బస్ స్టాండ్ వద్ద రైతు ఐక్య వేదిక ఆధ్వర్యంలో జిల్లా రైతుల మహాధర్నాకు దిగారు.

జగిత్యాలలో రైతుల మహాధర్నా

జగిత్యాల: మెటుపల్లి పట్టణంలోని పాత బస్ స్టాండ్ వద్ద రైతు ఐక్య వేదిక ఆధ్వర్యంలో జిల్లా రైతుల మహాధర్నాకు దిగారు. చెరుకు ఫ్యాక్టరీ పునరుద్ధరించి, మొక్క జొన్న ,వడ్లు కొనుగోలు చేయాలని రైతుల ఆందోళన చేపట్టారు. సుమారు మూడు గంటల పాటు ప్రధాన రహదారిపై బైఠాయించి రైతులు నిరసన తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 

Updated Date - 2021-10-12T19:21:40+05:30 IST